AP News: ఇబ్బంది పడే పిల్లలకు వెంటనే సెలవులు ఇవ్వండి
*ఇబ్బంది పడే పిల్లలకు వెంటనే సెలవులు ఇవ్వండి… హెడ్ మాస్టర్లకు ఏపీ ప్రభుత్వం ఆదేశం..* *జ్వరం, దగ్గు, జలుబుతో సతమతమవుతున్న బాధితులు రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నారు. H3N2 వైరస్ దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.* H3N2 వైరస్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ లేపుతోంది. ఇది వందేళ్ల నాటి వైరస్. ప్రతి సంవత్సరం అనేక సార్లు మ్యుటేట్ అవుతూ వస్తుంది. ఇది జనవరిలోనే స్టార్టయ్యింది. ఇప్పుడు పీక్కి చేరింది. చాలామంది దీని బారిన పడి … Read more