UPSSSC Recruitment 2024 Apply Online 361 Junior Analyst (Pharmacy) Posts

UPSSSC Junior Analyst (Pharmacy) Recruitment 2024 notification has been recently updated. Uttar Pradesh Subordinate Services Selection Commission is going to fill 361 Junior Analyst (Pharmacy) Posts. if you want UPSSSC Recruitment 2024 then Aspirant must submit their Online form on or before 18/05/2024. You can find more detail regarding the UPSSSC Recruitment 2024 below. UPSSSC … Read more

అమరావతి: సచివాలయం స్టాఫ్ ముంచేశారా! వైసీపీ పెట్టుకున్న నమ్మకం వమ్ము అయిందా!

అమరావతి : *సచివాలయం స్టాఫ్ ముంచేశారా!*? *వైసీపీ పెట్టుకున్న నమ్మకం వమ్ము అయిందా!?* *రాజకీయ విశ్లేషకులు మాటల్లో..* *వైసీపీకి మొదటినుంచీ టీచర్ల నియోజకవర్గం కంటే పట్టభద్రుల నియోజకవర్గంపైనే ఎక్కువ గురి ఉంది.* అభ్యర్థులు ఎమ్మెల్యేలతో కలసి ప్రచారానికి వెళ్లిన సమయంలో సచివాలయ స్టాఫ్ తో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకునేవారు. పట్టభద్రుల నియోజకవర్గాలపై వైసీపీ పెట్టుకున్న నమ్మకం వమ్ము అయింది. ముఖ్యంగా సచివాలయం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వాలంటీర్లలో ఉన్న పట్టభద్రులు.. ఇలా అందరూ వైసీపీకే ఓటు … Read more

పది ప్రీఫైనల్ తీసికట్టు! ముందుగానే ప్రశ్నపత్రం ప్రత్యక్షం

పది ప్రీఫైనల్ తీసికట్టు! ♦️ముందుగానే ప్రశ్నపత్రం ప్రత్యక్షం ♦️వాటిని చూసి విస్తుపోతున్న టీచర్లు ♦️కీలకమైన పరీక్షల నిర్వహణలో ఉదాసీనత అమరావతి పబ్లిక్‌ పరీక్షలకు ముందుగా నిర్వహించే ప్రీఫైనల్‌ పరీక్షల నిర్వహణ లోపభూయిష్టంగా తయారైంది. ఎంతో ప్రాధాన్యమున్న ఈ పరీక్షలను పాఠశాల విద్యా శాఖ తేలిగ్గా తీసుకుంది. ఈ నెల 9 నుంచి టెన్త్‌ విద్యార్థులకు ప్రీఫైనల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి గుంటూరులో పరీక్షల నిర్వహణకు ముందుగానే పేపరు బయటకు వస్తోంది. చాలా మంది విద్యార్థులు ఆ ప్రశ్నలు … Read more

Telangana news: పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్‌ చేస్తూ మహిళ మృతి

ఉత్సాహంగా బంధువు వివాహ ఊరేగింపులో నృత్యం చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన ఓ మహిళ ఆసుపత్రిలో మృతి చెందిన ఘటన గురువారం అర్ధరాత్రి నగర శివారు అల్లీపురంలో చోటుచేసుకుంది. ఖమ్మం అర్బన్: ఉత్సాహంగా బంధువు వివాహ ఊరేగింపులో నృత్యం చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన ఓ మహిళ ఆసుపత్రిలో మృతి చెందిన ఘటన గురువారం అర్ధరాత్రి నగర శివారు అల్లీపురంలో చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే పెనుగూరి రాణి(30) గురువారం చింతకాని మండలం సీతంపేటలో … Read more

Telangana News: జిమ్ చేసి వచ్చాక.. యువకుడి మృతి

జిమ్‌ చేసి ఇంటికి వచ్చిన యువకుడు గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిమ్‌లో మాజిద్‌ హుస్సేన్‌ షోయబ్‌ మహబూబ్‌నగర్‌ నేరవిభాగం: జిమ్‌ చేసి ఇంటికి వచ్చిన యువకుడు గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, స్నేహితుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ పట్టణం రామయ్యబౌలికి చెందిన మాజిద్‌ హుస్సేన్‌ షోయబ్‌ అలియాస్‌ జున్ను(23) రోజు వారీ వేతనంపై పురపాలికకు సంబంధించిన కొలతలు … Read more

ప్రధానితో సీఎం జగన్‌ ప్రస్తావించిన అంశాలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాన మంత్రి కార్యాలయంలో సమావేశమైన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. ఈ మేరకు సీఎం విజ్ఞాపన పత్రం అందించారు. ప్రధానితో సీఎం ప్రస్తావించిన అంశాలు: ♦రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. … Read more

Summer Updates: దేశంలో ఎండల తీవ్రత

*మార్చి నెలలోనే దంచి కొడుతున్న ఎండలు 50 డిగ్రీ ల ఉష్ణోగ్రత* దేశంలో ఎండల తీవ్రత ఎక్కువైంది. గతానికి భిన్నంగా చాలా ప్రాంతాలలో మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి. పచ్చదనం ఉట్టిపడే కేరళలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. మార్చి రెండో వారంలోనే వేసవి తాపం ఎక్కువైంది. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ గురువారం రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో 54 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది తీవ్రమైన ఆరోగ్య … Read more

AP News: ఇబ్బంది పడే పిల్లలకు వెంటనే సెలవులు ఇవ్వండి

*ఇబ్బంది పడే పిల్లలకు వెంటనే సెలవులు ఇవ్వండి… హెడ్ మాస్టర్లకు ఏపీ ప్రభుత్వం ఆదేశం..* *జ్వరం, దగ్గు, జలుబుతో సతమతమవుతున్న బాధితులు రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నారు. H3N2 వైరస్ దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.* H3N2 వైరస్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ లేపుతోంది. ఇది వందేళ్ల నాటి వైరస్. ప్రతి సంవత్సరం అనేక సార్లు మ్యుటేట్ అవుతూ వస్తుంది. ఇది జనవరిలోనే స్టార్టయ్యింది. ఇప్పుడు పీక్‌కి చేరింది. చాలామంది దీని బారిన పడి … Read more

Delhi Liquor Scam: అందుకే కవితకు నోటీసులు పంపారు

Delhi Liquor Scam: ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలో భాగంగానే ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నుంచి నోటీసులు అందాయని తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డారు. కవితకు ఈడీ నుంచి నోటీసులు అందడాన్ని కేంద్ర సర్కారు పాల్పడుతున్న చర్యలకు పరాకాష్ఠగా మంత్రి జగదీశ్ రెడ్డి అభివర్ణించారు. Delhi Liquor Scam: ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలో భాగంగానే ఆయన కుమార్తె, … Read more