AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానుల విచారణలో మరో మలుపు

*ఆంధ్రప్రదేశ్ రాజధానుల విచారణలో మరో మలుపు ?* *సుప్రీంకోర్టు జడ్జి హింట్ ! రాజ్యాంగ ధర్మాసనానికి వెళితే ?* అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ వచ్చే వారం మరో మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు జడ్డి కేఎం జోసెఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రైతులకు వరంగా మారాయి. ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్లను వేగంగా విచారించాలన్న ఏపీ … Read more