Delhi Liquor Scam: అందుకే కవితకు నోటీసులు పంపారు

Delhi Liquor Scam: ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలో భాగంగానే ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నుంచి నోటీసులు అందాయని తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డారు. కవితకు ఈడీ నుంచి నోటీసులు అందడాన్ని కేంద్ర సర్కారు పాల్పడుతున్న చర్యలకు పరాకాష్ఠగా మంత్రి జగదీశ్ రెడ్డి అభివర్ణించారు. Delhi Liquor Scam: ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలో భాగంగానే ఆయన కుమార్తె, … Read more