తప్పుడు సమాచారం తో ఉపాధ్యాయులందరినీ బలవంతంగా సభలో కూర్చొబెట్టారు

విశాఖపట్నం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఆనందపురం మండల విద్యాశాఖాధికారిణి పద్మావతి మంగళవారం సభ నిర్వహించారు. ఉపాధ్యాయులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఈ సభకు రప్పించారు. ఈ విషయమై ఆమెపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ పబ్లిక్‌ స్కూలులో జగనన్న కానుక కిట్లు ఇస్తున్నామని, వచ్చి తీసుకువెళ్లాలని ఎంఈఓ పద్మావతి మంగళవారం ఉదయం మండలంలోని ఉపాధ్యాయులకు మెసేజ్‌ పెట్టారు. ఈ మేరకు అక్కడకు వెళ్లిన ఉపాధ్యాయులు…అక్కడ వైసీపీ … Read more