చైతన్య కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉరివేసుకుని ఆత్మహత్య

▪️ రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సాత్విక్ నిన్న రాత్రి 10:30 సమయంలో క్లాస్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ▪️కలేజిలో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్తున్న తోటి స్టూడెంట్స్. ▪️పట్టించుకోని కాలేజీ సిబ్బంది కనీసం హాస్పిటల్ కి కూడా తరలించలేదు. ▪️సత్విక్ ని దగ్గర్లోని హాస్పిటల్ కి తీసుకువచ్చిన తోటి విద్యార్థులు. ▪️బయట వెహికిల్ ని లిఫ్ట్ అడిగి సాత్విక్ ని హాస్పిటల్ కి … Read more