NPS నిధులు ఇచ్చేదే లేదు.. ఆ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన షాక్

జైపుర్‌: జాతీయ పింఛను విధానం (National Pension Scheme) విషయంలో కొన్ని రాష్ట్రాలతో విభేదాలు కొనసాగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. *రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎన్‌పీఎస్‌ కింద జమ అయిన చందాల సొమ్మును తిరిగి రాష్ట్రాలకు ఇచ్చేది లేదని మరోసారి స్పష్టం చేసింది. ఎన్‌పీఎస్‌ (NPS) నిధులను తిరిగిస్తారని రాష్ట్రాలు అంచనా పెట్టుకోవద్దని,* అది అసాధ్యమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) వెల్లడించారు. National Pension Scheme … Read more