తెలంగాణ: కాలయాపనకే కొత్త పెన్షన్‌పై కమిటీ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన గర్హనీయం ఎన్‌ఎంవోపీఎస్‌ సెక్రటరీ జనరల్‌ హైదరాబాద్‌, మార్చి 24 తెలంగాణ: నూతన పెన్షన్‌ విధానంపై కమిటీని ఏర్పాటుచేస్తామన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన గర్హనీయమని నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్‌) సెక్రటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ తెలిపారు. కమిటీలతో కాలయాపన చేయకుండా పాత పెన్షన్‌ స్కీంను అమలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్రమంత్రి ప్రకటన సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులను … Read more

YS Sharmila: జాతీయ మహిళ కమీషన్ ను కలిసిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

*ఢిల్లీ* *జాతీయ మహిళ కమీషన్ ను కలిసిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల* *BRS నేతలపై మహిళ కమీషన్ కు పిర్యాదు* *అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమీషన్ ముందు పెట్టిన వైఎస్ షర్మిల* *మహిళలు అనే గౌరవం BRS పార్టీకి లేదు – వైఎస్ షర్మిల* *ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న నాపై దాడులకు దిగుతున్నారు – వైఎస్ షర్మిల* *పబ్లిక్ గానే ఎలా బయట తిరుగుతావో చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు – వైఎస్ … Read more

AP Budjet: ఏపీ బడ్జెట్ కేటాయింపులు ఇలా

బి సి సంక్షేమం…23508 విద్యుత్..6546 ప్రాథమిక విద్య…29690 వ్యవసాయమార్కెటింగ్ సహకారం..11589 ఆర్థిక శాఖ 72424 వైద్య ఆరోగ్యం,కుటుంబ సంక్షేమం..15882 జల వనరులు..11908 పట్టణాభివృద్ధి…9381 పంచాయితీ రాజ్..15873 సాంఘిక సంక్షేమం..14511 హోమ్ శాఖ..8206 ఏపీ బడ్జెట్ 2023-24 రెవిన్యూ వ్యయం రూ. 2,28,540 కోట్లు మూల ధన వ్యయం రూ.31,061 కోట్లు రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు GSDPలో రెవిన్యూ లోటు 3.77 శాతం వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు వైఎస్ఆర్ … Read more

MLC Votes: ఎమ్మెల్సీ ఓట్లు ఎలా లెక్కిస్తారు?

1. అన్ని బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను ఒక డ్రమ్ములో కుమ్మరించి వాటిని కలిపేస్తారు. 2. ఏ పోలింగ్ స్టేషన్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసే అవకాశం ఏమాత్రం లేదు. 3. అభ్యర్థి గెలుపుకు చెల్లిన ఓట్లలో సగం + 1 రావాలి. 4. తొలుత (1) మొదటి ప్రాధాన్యత ఓట్లను ఎవరికి ఎన్ని వచ్చాయో లెక్కిస్తారు. వీటిలోనే చెల్లిన ఓట్లలో సగం +1 వస్తే ఆ అభ్యర్ధిని గెలిచినట్లు ప్రకటిస్తారు. అప్పుడు 2, 3, 4 … Read more

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానుల విచారణలో మరో మలుపు

*ఆంధ్రప్రదేశ్ రాజధానుల విచారణలో మరో మలుపు ?* *సుప్రీంకోర్టు జడ్జి హింట్ ! రాజ్యాంగ ధర్మాసనానికి వెళితే ?* అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ వచ్చే వారం మరో మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు జడ్డి కేఎం జోసెఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రైతులకు వరంగా మారాయి. ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్లను వేగంగా విచారించాలన్న ఏపీ … Read more

Andhra News: కొడాలి నానిపై అరెస్టు వారెంట్‌

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్‌ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్‌లో ఉండటంతో గవర్నర్‌పేట సీఐ సురేష్‌కుమార్‌ గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్‌ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్‌లో ఉండటంతో గవర్నర్‌పేట సీఐ సురేష్‌కుమార్‌ గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. నానిపై అరెస్టు … Read more

CM Jagan: సీఎం జగన్‌ ప్రశ్నలకు పవన్‌,చంద్రబాబు లు సమాధానము చెప్పగలరా?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఆయన ధాటిగా మాట్లాడటమే కాదు.. ప్రతిపక్షాన్ని సెంటిమెంటు ఆయుధంతో దెబ్బ కొడుతున్నారు. ప్రతిపక్షం బలహీనతను ఆయన నొక్కి మరీ ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనలు 175 సీట్లలో పోటీచేయగలరా? అని జగన్ సవాల్ విసురుతున్నారు. జగన్ ప్రసంగంలోని వివిధ అంశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఎంతవరకు సమాధానం చెప్పగలుగుతారన్నది సందేహమే. తెనాలిలో జరిగిన … Read more

AP COVID-19: Ruling MLAs Spurring Massive Public Gathering Putting Lives At Risk?

coronavirus

Andhra Pradesh has seen the emergence of a new pandemic. Amid a lockdown of Covid-19, it seems there is a rush for advertising among ruling MLAs and maybe some ministers. Although there are increasing cases of a novel coronavirus throughout the state each day, such leaders have spurred many huge public gatherings throughout the name … Read more

Rahul Gandhi’s “Takeovers” Warning On Day China Bank Buys Stake In HDFC

hdfc-pboc-rahul

The Congress leader Rahul Gandhi draws the attention of the Union Government by putting a hard comment about the buying of a 1.01 per cent stake in the debt banker Financial Development Corporation by People’s Bank of China (PBOC). Senior Congress leader Rahul Gandhi on Sunday said that the economic slowdown caused by the coronavirus … Read more