Manchu Laxmi: ఇండిగో స్టాఫ్ తీరుపై 103 డిగ్రీల జ్వరంతో మంచు లక్ష్మి అసహనం..

నా పర్స్ మర్చిపోయి దాని కోసం గేటు బయట 40 నిమిషాలు కూర్చున్నాను. మీపట్ల మంచిగా ఉంటే పని కాదు. మీ సిబ్బందిలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా ? దేశీయ విమానయాన సంస్థ ఇండిగో స్టార్ తీరుపై నటి మంచు లక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి నుంచి హైదరాబాద్‏కు ఇండిగో విమానంలో వచ్చిన లక్ష్మి.. తాను ప్రయాణించిన సమయం కంటే తనకు ఎయిర్ పోర్టులో సహాయం చేయడానికి ఇండిగో సిబ్బంది తీసుకున్న సమయమే … Read more

Naveen’s murder case: చంచల్‌గూడ జైలుకు ప్రియురాలు నిహారిక

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ప్రియురాలు నీహారికను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నీహారికతోపాటు హాసన్‌ అనే మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిని సోమవారం.. మన తెలంగాణ/హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో మరో ఇద్దరిని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్టు చేశా రు. నిందితుడు హరిహరకృష్ణకు సహకరించినస్నేహితుడు హసన్, ప్రియురాలు ని రికరెడ్డిలను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులను జడ్జి ముందుకు హాజరు పర్చగా 14 రోజులు … Read more

Hyderabad: పెట్రోల్‌ బంక్‌ సిబ్బందిపై దాడి.. ఒకరి మృతి

రాజేంద్రనగర్‌: హైదరాబాద్‌ శివారు నార్సింగి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్‌బంకులో పనిచేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ దాడిలో సంజయ్‌ అనే కార్మికుడు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. పెట్రోల్‌ బంకు సమయం ముగిసినా కనికరించి పెట్రోల్‌ పోసిన పాపానికి ఆ యువకులు నిండు ప్రాణాన్ని పొట్టపెట్టుకున్నారు. పూర్తి వివరాలు:-  సోమవారం అర్ధరాత్రి దాటాక నార్సింగి సమీపం జన్వాడలోని ఓ పెట్రోల్‌ బంకు వద్దకు కారు వచ్చి ఆగింది. పెట్రోల్‌ పోయాలని అందులోని యువకులు అక్కడి … Read more

Hyderabad; నవీన్ హత్య కేసులో ప్రియురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

నవీన్ హత్య కేసు దర్యాప్తులో కీలక మైన మలుపు ఇది. హరిహర కృష్ణ, నవీన్‌ల స్నేహితురాలు.. నిహారికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసు (Naveen Murder Case) ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియురాలి కోసం స్నేహితుడిని (Friend Murder) అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ హత్య కేసులో ఇప్పటి వరకూ రోజుకో సంచలన విషయం వెలుగుచూడగా.. తాజాగా మరికొన్ని … Read more

డేంజరస్ ఎక్స్‌పీరియన్స్‌: జొమాటో నిర్వాకం మరొక్కసారి వెలుగులోకి!

ముంబై: ఆన్‌లైన్ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు సంబంధించిన మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌ వెజ్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన మహిళకి నాన్‌ వెజ్‌ ఫుడ్‌ డెలివరీ చేసి కస్టమరుకు భారీ షాకిచ్చింది. తనకెదురైన చేదు అనుభవాన్ని ట్విటర్‌లో ఆమెషేర్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. పలువురు నెటిజనులు జొమాటోపై మండిపడుతున్నారు.  ఫలితంగా ఈ పోస్ట్ 6 లక్షలకు పైగా  వ్యూస్‌,  700 లైక్‌లను పొందింది. మాములుగా ఇప్పటివరకు … Read more

Japan: జనాభా ఇలాగే అయిపోతే.. జపాన్‌ మాయం…

Japan: జపాన్‌ జనాభా (Population) వేగంగా క్షీణిస్తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జపాన్‌ (Japan) అదృశ్యమవుతుందని ఆ దేశ ప్రధానమంత్రి సలహాదారు ఆందోళన వ్యక్తం చేశారు. టోక్యో 2023: జపాన్‌లో (Japan) కొంతకాలంగా జననాల రేటు గణనీయంగా పడిపోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది కూడా ఈ సంఖ్య భారీగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది. దీనిపై ఆ దేశ పాలకులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. … Read more

ATM: డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఏటీఎం సెంటర్లకు వెళ్లున్నారా?

*డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఏటీఎం సెంటర్లకు వెళ్లున్నారా? ఇలాంటి వారితో జాగ్రత్* ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుర్తు తెలియని వారికి ఏటీఎం పిన్ నంబర్స్ కానీ, ఏటీఎంలు కానీ ఇవ్వొద్దని,డిపాజిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలని కృష్ణ లంక పోలీసులు తెలిపారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో నివాసం ఉండే చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి గత నెల 5 వ తేదీన అతడి బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు జమ వేసుకోవాలని అతనికి దగ్గరలో ఉండే ఏటీఎం … Read more

TTD: స్వామి వారి దర్శనానికి వర్చువల్ దర్శన మరియు సేవా టిక్కెట్లు లేని భక్తులు…

తిరుమల స్వామి వారి దర్శనానికి ఎటువంటి 300 రూపాయల,వర్చువల్ దర్శన మరియు సేవా టిక్కెట్లు లేని భక్తులు… నడకదారికి దర్శనానికి సంబంధం లేదు. గతంలో నడకదారిలో ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లు ఇప్పుడు ఇవ్వడం లేదు..దర్శన సమయం రద్దీని బట్టి ఉంటుంది.. భక్తులు ఉచిత దర్శనం SSD టోకెన్ వేయించుకోండి..మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది.. అదే సరాసరి దర్శనానికి వెళితే 15 గంటలకు పైగా పట్టే అవకాశం.రద్దీ ఎక్కువగా ఉంటే ఈ సమయం పెరిగే అవకాశం … Read more

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానుల విచారణలో మరో మలుపు

*ఆంధ్రప్రదేశ్ రాజధానుల విచారణలో మరో మలుపు ?* *సుప్రీంకోర్టు జడ్జి హింట్ ! రాజ్యాంగ ధర్మాసనానికి వెళితే ?* అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ వచ్చే వారం మరో మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు జడ్డి కేఎం జోసెఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రైతులకు వరంగా మారాయి. ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్లను వేగంగా విచారించాలన్న ఏపీ … Read more

AP CM: సీఎం జగన్ సమక్షంలో ముకేశ్ అంబానీ కీలక ప్రకటన

విశాఖలో​ జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్త్‌లో పెట్టుబడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మాట్లాడుతూ.. సమ్మిట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. పలు రంగాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారుతున్నందుకు శుభాకాంక్షలు. నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతోంది. ఏపీలో జియో నెట్‌వర్క్‌ అభివృద్ధి చెందింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రగతికి ఏపీ సర్కార్‌ మంచి సహకారం అందిస్తోంది. ఏపీలో వనరులు పుష్కలంగా … Read more